Exclusive

Publication

Byline

ఓయూ పీహెచ్డీ 2025 ప్రవేశాలు - రేపట్నుంచే ఎంట్రెన్స్ పరీక్షలు

Telangana,hyderabad, ఏప్రిల్ 24 -- ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష - 2025 లకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గురువారం (ఏప్రిల్ 25) నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్య... Read More


ఏపీ ఈసెట్ 2025 అభ్యర్థులకు అలర్ట్ - 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, ఇదిగో లింక్

Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీ ఈసెట్ - 2025 అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వివరాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ఆధారంగా ... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - వాచీల‌ ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పాల్గొనొచ్చు

Tirumala,andhrapradesh, ఏప్రిల్ 24 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడ... Read More


తెలంగాణ బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు - ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే..! ముఖ్య వివరాలివే

Telangana, ఏప్రిల్ 24 -- బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు ఆన్ ల... Read More


తెలంగాణ 'భూ భారతి' పోర్టల్ సేవలు - నిషేధిత భూముల వివరాలను ఇలా తెలుసుకోండి

Telangana, ఏప్రిల్ 23 -- తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అ... Read More


టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అలర్ట్ - 'ఇంజినీరింగ్' హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana, ఏప్రిల్ 23 -- తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అగ్రికల్చర్ స్ట్రీమ్ హాల్ టికెట్లు అందుబాటులోకి రాగా. తాజాగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను ... Read More


మే 6 నుంచి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు - 3 రోజులపాటు పలు సేవలు రద్దు

Tirumala, ఏప్రిల్ 23 -- శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లోన... Read More


ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ - ప్రతి 200 ఇండ్లకు ప్రత్యేకాధికారి, తాజా ఆదేశాలివే

Telangana, ఏప్రిల్ 23 -- ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ మాత్రం పక్కదోవ పట్టకుండా. అర్హులైన వారికే ఇళ్లను కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లబ... Read More


త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ఖాళీల వివరాలను తెలిపిన మంత్రి పొన్నం

Hyderabad,telangana, ఏప్రిల్ 20 -- త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చ... Read More


ఈనెల 22న తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు విడుదల - సింగిల్ క్లిక్ తో మార్కులు చెక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ లింక్స్ ఇవే

Hyderabad,telangana, ఏప్రిల్ 20 -- తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటన వ... Read More